Latest post

మే 20న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – కార్మిక, కర్షక సంఘాల పిలుపు

సమ్మె జయప్రదానికై ప్రాతూరులో సన్నాహక సమావేశం. కార్మికులు పోరాడే సాధించుకున్న కార్మిక చట్టాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కనీస వేతనం 26000 అమలు చేయాలని కోరుతూ, ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త మైన జయప్రదం చేయాలని కోరుతూ, ఏపీ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు ముసునూరు సుహాస్…

ఏనుగుల విధ్వంసం నుండి పంటను – రైతు ప్రాణాలను కాపాడండి!

రేణిగుంట మండలం మామండూరు గ్రామానికి చెందిన 130 ఎకరాలు మామిడి తోట చందూర, బెంగళూర ,బెనిష, నీలం, రుమానియా రకాల మామిడి కాయలు చేతికొచ్చిన పంటను తినడానికి చెట్లు విరచి 20 రోజులుగా ధ్వంసం చేస్తున్నాయని రైతుల కూడా ప్రాణహాని ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.జిల్లా ఫారెస్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్ ,శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే…

అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలి.

తాడేపల్లి రూరల్ : వేసవికాలం అకాల వర్షాలకు పంటలు నేలకొరిగి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం బీభత్సమైన గాలులతో, అకాల వర్షం కురిసి, పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో రైతులను కలిసి నష్టపోయిన…

పాకాల లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు.

బాలాజీ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,చలివేంద్ర ప్రారంభించిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. హేమలత. ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసిన ఇ. మధుసూదన్ రావు, పంచాయితీ కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన సర్పంచ్ కస్తూరి. సి ఐ టి యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పి.హేమలత మాట్లాడుతూ కార్మిక…

మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను

  ఎరువులు పురుగు మందులు అన్ని అప్పులే చివరికి చెవి దిద్దులు ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మోహo చాటు వేస్తున్నాం . తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడుదల చేయకపోతే బంగారం ఇవ్వలేదని బంగారం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కబురు చేశారు….

ఏనుగు దాడిలో మృతి చెందిన రైతుకు నష్టపరిహారం 10 లక్షలు చెల్లించాలి

  చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సమీపంలో దాసరగూడెంకు చెందిన సిద్దయ్య ( 65) ను ఏనుగు తొక్కి చంపేయడం తో ఆ కుటుంబం వీధిన పడ్డది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత అన్నారు. ఇప్పటికీ చంద్రగిరి మండలం, పులిచర్ల మండలం ,ఇప్పుడు చిన్నగొట్టిగల్లు…

జయరామ్ చౌదరి ఆస్తులు జప్తు చేసి రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలి – ఎ.పి. రైతు సంఘం

ఐదు సంవత్సరాలుగా రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల చెల్లించకుండా అదృశ్యమైన జయరామ్ చౌదరిని ఎలాంటివాడు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనది. రాజకీయ నాయకులను, కోర్టులను అడ్డం పెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు వేసి వేధిస్తున్నాడు. ఇప్పటికైనా అతనిని జైల్లో పెట్టి అతని ఆస్తులు జప్తు చేసి రైతులకు న్యాయం చేయాలని ఏ.పీ రైతు సంఘం జిల్లా…

తాడేపల్లి లో రైతు సంఘం నాయకులు పర్యటన

తాడేపల్లి హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ గోడ వద్ద మురుగు వర్షపు నీరు పోక ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూమి ముంపుకు గురవుతుంది గతంలో ఈ డ్రైనేజీ కాల్వను పూడికలు తీసి వర్షపు నీరు ప్రవాహానికి అంతరాయం లేకుండా ఉండేది .ప్రస్తుతం గోడ ఆటంకంగా ఉండి హిందుస్థాన్…

రైతులకు పరిహారం చెల్లించాలి

విజయనగరం టౌన్‌ : జాతీయ రహదారి-516బి పెందుర్తి నుండి బొడ్డవర, ఎస్‌.కోట, కొత్తవలస బై పాస్‌ రోడ్డు లోభూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతుసంఘాల ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, నాయకులు ఎం.రమణ,…

రైతు ఉత్పాదక సంఘాల ద్వారా విత్తనాభివృద్ధి

వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ పివి సత్యనారాయణ విజయనగరం :  రైతు ఉత్పాదక సంఘాల ద్వారా ఉత్తరకోస్తాలో విత్తనాభివృద్ది చేయాలని వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ పివి సత్యనారాయణ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తరకోస్తా పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో రెండో రోజు మంగళవారం విత్తన అభివృద్ధిపై చర్చ జరిగింది….