మే 20న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – కార్మిక, కర్షక సంఘాల పిలుపు
సమ్మె జయప్రదానికై ప్రాతూరులో సన్నాహక సమావేశం. కార్మికులు పోరాడే సాధించుకున్న కార్మిక చట్టాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కనీస వేతనం 26000 అమలు చేయాలని కోరుతూ, ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త మైన జయప్రదం చేయాలని కోరుతూ, ఏపీ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు ముసునూరు సుహాస్…
ఏనుగుల విధ్వంసం నుండి పంటను – రైతు ప్రాణాలను కాపాడండి!
రేణిగుంట మండలం మామండూరు గ్రామానికి చెందిన 130 ఎకరాలు మామిడి తోట చందూర, బెంగళూర ,బెనిష, నీలం, రుమానియా రకాల మామిడి కాయలు చేతికొచ్చిన పంటను తినడానికి చెట్లు విరచి 20 రోజులుగా ధ్వంసం చేస్తున్నాయని రైతుల కూడా ప్రాణహాని ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.జిల్లా ఫారెస్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్ ,శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే…
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలి.
తాడేపల్లి రూరల్ : వేసవికాలం అకాల వర్షాలకు పంటలు నేలకొరిగి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం బీభత్సమైన గాలులతో, అకాల వర్షం కురిసి, పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో రైతులను కలిసి నష్టపోయిన…
పాకాల లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు.
బాలాజీ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,చలివేంద్ర ప్రారంభించిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. హేమలత. ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసిన ఇ. మధుసూదన్ రావు, పంచాయితీ కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన సర్పంచ్ కస్తూరి. సి ఐ టి యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పి.హేమలత మాట్లాడుతూ కార్మిక…