Anjaneya Raju Esaraju

మే 20న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – కార్మిక, కర్షక సంఘాల పిలుపు

సమ్మె జయప్రదానికై ప్రాతూరులో సన్నాహక సమావేశం. కార్మికులు పోరాడే సాధించుకున్న కార్మిక చట్టాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కనీస వేతనం 26000 అమలు చేయాలని కోరుతూ, ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త మైన జయప్రదం చేయాలని కోరుతూ, ఏపీ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు ముసునూరు సుహాస్…

ఏనుగుల విధ్వంసం నుండి పంటను – రైతు ప్రాణాలను కాపాడండి!

రేణిగుంట మండలం మామండూరు గ్రామానికి చెందిన 130 ఎకరాలు మామిడి తోట చందూర, బెంగళూర ,బెనిష, నీలం, రుమానియా రకాల మామిడి కాయలు చేతికొచ్చిన పంటను తినడానికి చెట్లు విరచి 20 రోజులుగా ధ్వంసం చేస్తున్నాయని రైతుల కూడా ప్రాణహాని ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.జిల్లా ఫారెస్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్ ,శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే…

అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలి.

తాడేపల్లి రూరల్ : వేసవికాలం అకాల వర్షాలకు పంటలు నేలకొరిగి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం బీభత్సమైన గాలులతో, అకాల వర్షం కురిసి, పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో రైతులను కలిసి నష్టపోయిన…

రైతులకు పరిహారం చెల్లించాలి

విజయనగరం టౌన్‌ : జాతీయ రహదారి-516బి పెందుర్తి నుండి బొడ్డవర, ఎస్‌.కోట, కొత్తవలస బై పాస్‌ రోడ్డు లోభూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతుసంఘాల ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, నాయకులు ఎం.రమణ,…

రైతు ఉత్పాదక సంఘాల ద్వారా విత్తనాభివృద్ధి

వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ పివి సత్యనారాయణ విజయనగరం :  రైతు ఉత్పాదక సంఘాల ద్వారా ఉత్తరకోస్తాలో విత్తనాభివృద్ది చేయాలని వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ పివి సత్యనారాయణ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తరకోస్తా పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో రెండో రోజు మంగళవారం విత్తన అభివృద్ధిపై చర్చ జరిగింది….

అమెరికాతో ఒప్పందాలు మన రైతులకు నష్టం

నిరసనలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు గుంటూరు : అమెరికా ఉపాధ్యక్షులు జెడి వ్యాన్స్‌ పర్యటనను నిరసిస్తూ గుంటూరులో భగత్‌సింగ్‌ సెంటర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయ సమితి, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేస్తే ఇక్కడున్న…

కొనుగోళ్లు లేక ‘బర్లీ’ రైతు బెంగ

కొనుగోళ్లు లేక ‘బర్లీ’ రైతు బెంగ మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను. ఎరువులు, పురుగు మందులు అన్నీ అప్పులే. చివరికి చెవి దిద్దులు, ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము. ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మొహం చాటేస్తున్నాం. తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడిపించుకోకపోతే బంగారం ఇచ్చేదిలేదని తాకట్టు…