మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను
ఎరువులు పురుగు మందులు అన్ని అప్పులే చివరికి చెవి దిద్దులు ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మోహo చాటు వేస్తున్నాం . తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడుదల చేయకపోతే బంగారం ఇవ్వలేదని బంగారం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కబురు చేశారు….
ఏనుగు దాడిలో మృతి చెందిన రైతుకు నష్టపరిహారం 10 లక్షలు చెల్లించాలి
చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సమీపంలో దాసరగూడెంకు చెందిన సిద్దయ్య ( 65) ను ఏనుగు తొక్కి చంపేయడం తో ఆ కుటుంబం వీధిన పడ్డది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత అన్నారు. ఇప్పటికీ చంద్రగిరి మండలం, పులిచర్ల మండలం ,ఇప్పుడు చిన్నగొట్టిగల్లు…
జయరామ్ చౌదరి ఆస్తులు జప్తు చేసి రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలి – ఎ.పి. రైతు సంఘం
ఐదు సంవత్సరాలుగా రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల చెల్లించకుండా అదృశ్యమైన జయరామ్ చౌదరిని ఎలాంటివాడు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనది. రాజకీయ నాయకులను, కోర్టులను అడ్డం పెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు వేసి వేధిస్తున్నాడు. ఇప్పటికైనా అతనిని జైల్లో పెట్టి అతని ఆస్తులు జప్తు చేసి రైతులకు న్యాయం చేయాలని ఏ.పీ రైతు సంఘం జిల్లా…
తాడేపల్లి లో రైతు సంఘం నాయకులు పర్యటన
తాడేపల్లి హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ గోడ వద్ద మురుగు వర్షపు నీరు పోక ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూమి ముంపుకు గురవుతుంది గతంలో ఈ డ్రైనేజీ కాల్వను పూడికలు తీసి వర్షపు నీరు ప్రవాహానికి అంతరాయం లేకుండా ఉండేది .ప్రస్తుతం గోడ ఆటంకంగా ఉండి హిందుస్థాన్…
రైతులకు పరిహారం చెల్లించాలి
విజయనగరం టౌన్ : జాతీయ రహదారి-516బి పెందుర్తి నుండి బొడ్డవర, ఎస్.కోట, కొత్తవలస బై పాస్ రోడ్డు లోభూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘాల ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, నాయకులు ఎం.రమణ,…
రైతు ఉత్పాదక సంఘాల ద్వారా విత్తనాభివృద్ధి
వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ విజయనగరం : రైతు ఉత్పాదక సంఘాల ద్వారా ఉత్తరకోస్తాలో విత్తనాభివృద్ది చేయాలని వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తరకోస్తా పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో రెండో రోజు మంగళవారం విత్తన అభివృద్ధిపై చర్చ జరిగింది….
అమెరికాతో ఒప్పందాలు మన రైతులకు నష్టం
నిరసనలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు గుంటూరు : అమెరికా ఉపాధ్యక్షులు జెడి వ్యాన్స్ పర్యటనను నిరసిస్తూ గుంటూరులో భగత్సింగ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయ సమితి, రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేస్తే ఇక్కడున్న…
కొనుగోళ్లు లేక ‘బర్లీ’ రైతు బెంగ
కొనుగోళ్లు లేక ‘బర్లీ’ రైతు బెంగ మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను. ఎరువులు, పురుగు మందులు అన్నీ అప్పులే. చివరికి చెవి దిద్దులు, ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము. ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మొహం చాటేస్తున్నాం. తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడిపించుకోకపోతే బంగారం ఇచ్చేదిలేదని తాకట్టు…