పాకాల లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు.
బాలాజీ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,చలివేంద్ర ప్రారంభించిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. హేమలత. ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసిన ఇ. మధుసూదన్ రావు, పంచాయితీ కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన సర్పంచ్ కస్తూరి. సి ఐ టి యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పి.హేమలత మాట్లాడుతూ కార్మిక…
మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను
ఎరువులు పురుగు మందులు అన్ని అప్పులే చివరికి చెవి దిద్దులు ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మోహo చాటు వేస్తున్నాం . తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడుదల చేయకపోతే బంగారం ఇవ్వలేదని బంగారం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కబురు చేశారు….
ఏనుగు దాడిలో మృతి చెందిన రైతుకు నష్టపరిహారం 10 లక్షలు చెల్లించాలి
చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సమీపంలో దాసరగూడెంకు చెందిన సిద్దయ్య ( 65) ను ఏనుగు తొక్కి చంపేయడం తో ఆ కుటుంబం వీధిన పడ్డది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత అన్నారు. ఇప్పటికీ చంద్రగిరి మండలం, పులిచర్ల మండలం ,ఇప్పుడు చిన్నగొట్టిగల్లు…
జయరామ్ చౌదరి ఆస్తులు జప్తు చేసి రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలి – ఎ.పి. రైతు సంఘం
ఐదు సంవత్సరాలుగా రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల చెల్లించకుండా అదృశ్యమైన జయరామ్ చౌదరిని ఎలాంటివాడు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనది. రాజకీయ నాయకులను, కోర్టులను అడ్డం పెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు వేసి వేధిస్తున్నాడు. ఇప్పటికైనా అతనిని జైల్లో పెట్టి అతని ఆస్తులు జప్తు చేసి రైతులకు న్యాయం చేయాలని ఏ.పీ రైతు సంఘం జిల్లా…
తాడేపల్లి లో రైతు సంఘం నాయకులు పర్యటన
తాడేపల్లి హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ గోడ వద్ద మురుగు వర్షపు నీరు పోక ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూమి ముంపుకు గురవుతుంది గతంలో ఈ డ్రైనేజీ కాల్వను పూడికలు తీసి వర్షపు నీరు ప్రవాహానికి అంతరాయం లేకుండా ఉండేది .ప్రస్తుతం గోడ ఆటంకంగా ఉండి హిందుస్థాన్…