జయరామ్ చౌదరి ఆస్తులు జప్తు చేసి రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలి – ఎ.పి. రైతు సంఘం
ఐదు సంవత్సరాలుగా రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల చెల్లించకుండా అదృశ్యమైన జయరామ్ చౌదరిని ఎలాంటివాడు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనది. రాజకీయ నాయకులను, కోర్టులను అడ్డం పెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు వేసి వేధిస్తున్నాడు. ఇప్పటికైనా అతనిని జైల్లో పెట్టి అతని ఆస్తులు జప్తు చేసి రైతులకు న్యాయం చేయాలని ఏ.పీ రైతు సంఘం జిల్లా…
రైతులకు పరిహారం చెల్లించాలి
విజయనగరం టౌన్ : జాతీయ రహదారి-516బి పెందుర్తి నుండి బొడ్డవర, ఎస్.కోట, కొత్తవలస బై పాస్ రోడ్డు లోభూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘాల ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, నాయకులు ఎం.రమణ,…
అమెరికాతో ఒప్పందాలు మన రైతులకు నష్టం
నిరసనలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు గుంటూరు : అమెరికా ఉపాధ్యక్షులు జెడి వ్యాన్స్ పర్యటనను నిరసిస్తూ గుంటూరులో భగత్సింగ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయ సమితి, రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేస్తే ఇక్కడున్న…